భారత దేశం లో మొదటి సేంద్రియ రాష్ట్రం గా సిక్కిం ఖ్యాతి గడించింది. తమ ప్రకృతి వనరులను కాపాడుకోవటానికి, గ్రామాలలో నివసించే 80% ప్రజల ప్రధాన జీవనాధారమైన వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం 2003 లో అధికారికం గా పూర్తి సేంద్రియ రాష్ట్రం గా మారటానికి నిర్ణయం తీసుకున్నది. సిక్కిం రాష్ట్ర పూర్తి విస్తీర్ణం 7,29,900 హెక్టార్లు
Read More